May 4, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

భగవద్గీత పోటీలలో గీసుకొండ విద్యార్థులు ప్రతిభ

గీతా జయంతి సందర్బంగా శ్రీ కృష్ణ క్రీడ ఆధ్యాత్మిక కేంద్రం  సంస్కృత భారతి,  సంయుక్తmగా హన్మకొండ   వడ్డేపల్లి లోని హనుమాన్ దేవాలయం లో 1 నుండి 12వ తరగతి పిల్లలకు భగవద్గీత 12వ అధ్యాయం గీతా పఠన పోటీలు, భక్తి పాటలు వక్ తృత్వ పోటీలు నిర్వహించారని గీసుకొండ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉషా తెలిపారు. . ఈ పోటీలలో  గీసుగొండ గ్రామం నుండి బరిగేల శ్రీకర్, భావన శృతి, దౌడు సుహాసి, సహసీ, మేకల ఝాన్సీ, కోలా ప్రవస్తి పాల్గొన్నారు. వీరిలో శ్రీకర్ కి జూనియర్స్ లో మొదటి బహుమతి ఝాన్సీ కి 3వ బహుమతి, సహసీ కి వ క్ తృత్వం లో మొదటి బహుమతి, ప్రవస్తి కి పాటలలో 3వ బహుమతి పోందారని ఉపాధ్యాయురాలు ఉషా తెలిపారు.గెలుపోందిన విధ్యార్థులను గ్రామ ప్రజలు అభినందించారు.

Related posts

అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం

Sambasivarao

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

Jaibharath News

వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వరరావు మరణం

Notifications preferences