Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రెండు టిప్పర్ లు పట్టివేత దామెర ఎస్సై కొంక అశోక్

జై భారత్ వాయిస్ దామెర
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే చర్యలు తప్పవని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు.మంగళవారం సాయంత్రం ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా వద్ద వాహన తనిఖీలు దామెర  ఎస్సై శ్రీ కొంక అశోక్ పెట్రోలింగ్ చేస్తుండగా  అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్ లను పట్టుకొని, వివరాలు తెలుసుకోగా పసరగొండ శివారు లోని ఓ క్రషర్ నుంచి హనుమకొండ కి తీసుకొని వెళ్తున్నట్టు తెలిపారు.దీంతో వాటిని సీజ్ చేసి, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Related posts

హనుమకొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా

నీరుకుళ్ల లో బి జె పి గడప గడపకు ప్రచారం

Jaibharath News

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్సై కొంక అశోక్

Jaibharath News