జై భారత్ వాయిస్ గీసుకొండ
రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి ఆధ్వర్యంలో గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్ గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి వారి కి ఒక వారంనికి సరిపడా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్ వార్డు సభ్యుల ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ సునీత్ గోపి వేణు స్పందన విజయ సంపత్ కళ్యాణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
