Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
  రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి  ఆధ్వర్యంలో  గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు  వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్  గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి  వారి కి ఒక వారంనికి సరిపడా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్  వార్డు సభ్యుల ఆసుపత్రి సిబ్బంది  డాక్టర్ సునీత్  గోపి  వేణు స్పందన విజయ సంపత్ కళ్యాణ్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు


Related posts

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ

పత్రికా విలేకరిని చంపుతా అని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి*

Sambasivarao

*దేశ వ్యాప్తంగా కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరస్థుల జంట అరెస్టు*

Sambasivarao