Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
  రిలీఫ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రి  ఆధ్వర్యంలో  గీసుకొండ మండలం చంద్రయపల్లి గ్రామంలోశుక్రవారం నాడు  వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలోబిపి షుగర్  గుండె సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి  వారి కి ఒక వారంనికి సరిపడా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల స్రవంతి రుద్రప్రసాద్  వార్డు సభ్యుల ఆసుపత్రి సిబ్బంది  డాక్టర్ సునీత్  గోపి  వేణు స్పందన విజయ సంపత్ కళ్యాణ్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు


Related posts

దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు

పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు