Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలో సాంప్రదాయ వేషధారణలో.. కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను కలశాలను బృందాలుగా ఏర్పడి, రామ నామ సంకీర్తన, భజనలు చేస్తూ..ఇంటింటికి వెళ్లి రాములవారి అక్షింతల తో పాటు శ్రీరాముని ఫోటో, ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమం శ్రీరామ భక్తులు పాల్గొన్నారు

Related posts

గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

Jaibharath News

ఘనంగా పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు

ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్