Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

(జై భారత్ వాయస్ సంగెం)
యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక కుమారుడు సింగిరెడ్డి శ్రీకాంత్ జియో సైంటిస్ట్ (గెజిటెడ్ అధికారి)గా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది..ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శ్రీకాంత్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..నీ అంకితభావం కృషి నిజంగా ఫలించాయని గ్రామస్థులు శుభాభినందనలు తెలిపారు.

Related posts

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News

కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ