Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

(జై భారత్ వాయస్ సంగెం)
యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక కుమారుడు సింగిరెడ్డి శ్రీకాంత్ జియో సైంటిస్ట్ (గెజిటెడ్ అధికారి)గా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది..ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శ్రీకాంత్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..నీ అంకితభావం కృషి నిజంగా ఫలించాయని గ్రామస్థులు శుభాభినందనలు తెలిపారు.

Related posts

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

చెస్ క్రీడాకారిణి దేవికను సన్మానించిన మాజీ కార్పొరేటర్ కేడల పద్మజనార్ధన్

వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

Sambasivarao