Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

(జై భారత్ వాయస్ సంగెం)
యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక కుమారుడు సింగిరెడ్డి శ్రీకాంత్ జియో సైంటిస్ట్ (గెజిటెడ్ అధికారి)గా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది..ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శ్రీకాంత్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..నీ అంకితభావం కృషి నిజంగా ఫలించాయని గ్రామస్థులు శుభాభినందనలు తెలిపారు.

Related posts

గత 17 రోజులుగా గీసుకొండలో ఆమరన నిరాహార దీక్ష చేస్తున్న జాపర్తి కుమార్ ఘాడ్గేని నిమ్మరసంఇచ్చి విరమింపజేసిన బండ ప్రకాష్ నరేందర్ గౌడ్ పటేల్ వనజక్క

Sambasivarao

ఊకల్ హవేలిలోని నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధానార్చకునికి డాక్టరేట్ ప్రధానం

Sambasivarao

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.