Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నాడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ప్రాబోధికం, బిందె తీర్థం, సాయంత్రం హోమం, బలిహరణం, సదస్యం, పూజలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు తూపురాని శ్రీనివాసాచార్యుల అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు

Related posts

Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం

జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత అని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు.

Jaibharath News

టీటీడీ వద్ద జంక్షన్ ను మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి