April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు హజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ది కొసం అందరు కృషి చేయాలని కొరారు. గ్రామాలవారిగా సర్పంచులు, ఎంపిటిసిలు గ్రామ పంచాయితి కార్యదర్శిలు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్డార్ రియాజిద్దిన్ ఎంపీడీఓ విరేశం వివిధ గ్రామాల ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం

అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు

Jaibharath News