Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు హజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ది కొసం అందరు కృషి చేయాలని కొరారు. గ్రామాలవారిగా సర్పంచులు, ఎంపిటిసిలు గ్రామ పంచాయితి కార్యదర్శిలు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్డార్ రియాజిద్దిన్ ఎంపీడీఓ విరేశం వివిధ గ్రామాల ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Related posts

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

కుమార్ ఆమరణ దీక్ష… క్షీణిస్తున్న  ఆరోగ్యం

గీసుగొండలో పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు