Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి

జై భారత్ వాయిస్ దామెర
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం లోని దామెర మండలంలోని అన్ని గ్రామాలనుండి గత ప్రభుత్వం లో దళిత బంధు  పథకం ద్వారా ఎంపికకైనా 97 మంది లబ్దిదారులు కలెక్టర్ ను కలిసి దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని
వినతి పత్రం సమర్పించారు దళిత బంధు పథకాన్ని దశలవారీగా దళితులందరికి అందేవిదంగా చేయాలని  గత ప్రభుత్వం లో సెలెక్ట్ ఐనా లబ్దిదారులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా యూనిట్లు రిలీజు చేయాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో దామెర దళిత బంధు కోఆర్డినేటర్ గరిగే కృష్ణమూర్తి ఎంపీపీ కాగితాల శంకర్  జన్ను మల్లయ్య చిలువేరు.రాజు జన్ను విద్యాసాగర్ వివిధ గ్రామలనుండి దళిత బంధు లబ్దిదారులందరు పాల్గొనడం జరిగింది

Related posts

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

కిట్స్ లో ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం ఫర్ హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్