April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి  మండల కార్యకర్తలు

కుందుర్పి  జై భారత్ వాయిస్  కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్  మాదినేని ఉమామహేశ్వర నాయుడు  సూచనల మేరకు,  అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ సభకుకుందుర్పి మండలం, జంబుగుంపల, కెంచంపల్లి, కొలిమిపాళ్యం, కలిగొలిమి గ్రామాల నుండి చంద్రబాబు  బహిరంగ సమావేశానికి ఉత్సాహంతో తరలివెళ్లారు త్వరలో జరిగే సార్వాత్రిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేందుకు కార్యకర్తలు, ఆసక్తి చూపుతున్నారు

Related posts

కళ్యాణదుర్గానికి జీవనాడి బీడీపీ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం

Jaibharath News

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News