Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి  మండల కార్యకర్తలు

కుందుర్పి  జై భారత్ వాయిస్  కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్  మాదినేని ఉమామహేశ్వర నాయుడు  సూచనల మేరకు,  అనంతపురం జిల్లా, *ఉరవకొండ పట్టణంలొ నిర్వహించే టిడిపి బహిరంగ సభకుకుందుర్పి మండలం, జంబుగుంపల, కెంచంపల్లి, కొలిమిపాళ్యం, కలిగొలిమి గ్రామాల నుండి చంద్రబాబు  బహిరంగ సమావేశానికి ఉత్సాహంతో తరలివెళ్లారు త్వరలో జరిగే సార్వాత్రిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేందుకు కార్యకర్తలు, ఆసక్తి చూపుతున్నారు

Related posts

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar

వీరబ్రహ్మేంద్ర రథోత్సవ స్వామి ఘనంగా ఊరేగింపు

Jaibharath News

వైసిపి సీనియర్ నాయకుడు మృతి

Gangadhar