Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

కుందుర్పి జై భారత వాయిస్,,
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మందికి త్రీవగాయాలు అయినది గాయాల పాలన వ్యక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఒకసారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు

Related posts

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News

టిడిపిలోకి చేరిన జడ్పిటిసి ప్రభావతమ్మ

Gangadhar

ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరాలి

Jaibharath News