Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

కుందుర్పి జై భారత వాయిస్,,
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మందికి త్రీవగాయాలు అయినది గాయాల పాలన వ్యక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఒకసారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు

Related posts

మంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన

గ్రామీణ పరిసరాలను పరిశుభ్రత చేసిన ఎన్ఎస్ఎస్, టిం,

Jaibharath News

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News