Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు గతంలో విధించిన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. బైక్, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% డిస్కౌంట్ ప్రకటించిందని పెండింగ్ చాలన్ల వాహనదారులు చాలన్లు బకాయి చెల్లించాని సూచించారు

Related posts

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

Jaibharath News

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ