Jaibharathvoice.com | Telugu News App In Telangana
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లారంగారెడ్డి జిల్లావరంగల్ జిల్లా

Donate blood and become life donors రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

భాగ్యనగరం: జై భారత్ వాయిస్
ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ గోపాల ఇతిహాస్ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో డాక్టర్ ఇతిహాస్ బుధవారం నాడు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడానికి యువత ముందుండాలని ఆయన యువతకు సూచించారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం

Jaibharath News

తెలంగాణ  పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు