కుందుర్పి: జై భారత వాయిస్
కుందుర్పి నూతనఎంపీడీవోగా ఎం చంద్రశేఖర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా కోడుమూరు నుండి కుందుర్పికి బదిలీపై ఎంపీడీఓగా వచ్చారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఎంపీడీఓకు ఘనంగా స్వాగతం పలికారు ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండీవారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గ్రామ సమస్యల తామ దృష్టికి వస్తే సత్వరమే పరిష్కరిస్తామన్నారు.

previous post