Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి నూతన ఎంపీడీఓగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

కుందుర్పి: జై భారత వాయిస్
కుందుర్పి నూతనఎంపీడీవోగా ఎం చంద్రశేఖర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా కోడుమూరు నుండి కుందుర్పికి బదిలీపై ఎంపీడీఓగా వచ్చారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఎంపీడీఓకు ఘనంగా స్వాగతం పలికారు ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండీవారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గ్రామ సమస్యల తామ దృష్టికి వస్తే సత్వరమే పరిష్కరిస్తామన్నారు.

Related posts

కుందుర్పి మండలంలో భారీగా వైసిపికి షాక్

Jaibharath News

మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ వారి బియ్యం బస్తాల పంపిణీ

Jaibharath News

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News