Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

గీసుకొండ: జై భారత్ వాయిస్
గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు రెండవ రోజు పారిశుద్ధ్య పనులను గ్రామపంచాయతీ కార్యదర్శి నూనె వేణు ప్రసాద్ అధ్వర్యంలో చేపట్టారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ ఇంటి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలి: మంత్రి  వాకాటి శ్రీహరి

మాదిగల మహాగర్జన కరపత్రాలు ఆవిష్కరణ

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ