Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

ఢిల్లీ: జై భారత్ వాయిస్
ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో  జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్, చేరారు . ఈ కార్యక్రమంలో  పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

Jaibharath News

జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతం

జాతీయస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన వరంగల్ విద్యార్థి