Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

భాగ్యనగరం జై భారత్ వాయిస్
BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related posts

ఓరుగల్లు నుండి ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం

Jaibharath News

సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి