Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

భాగ్యనగరం జై భారత్ వాయిస్
BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related posts

పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది

ఎ. జ్యోతి

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్