Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెర మాజీ సర్పంచి శ్రీరాంరెడ్డి కి సన్మానం

దామెర జైభారత్ వాయిస్
దామెరలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో దామెర గ్రామ మాజీ సర్పంచ్ కి పదవి విరమణ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి సన్మానించనైనది ఈ కార్యక్రమంలో పాఠశాలకు వివిధ సందర్భాలలో సహాయ సహకారాలు అందించిన తాజా మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల తరపున జ్ఞాపిక ,శాలువా పూల మొక్క అందించి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాకావత్ రాజేష్ కుమార్ ఉపాధ్యాయులు కమలాకర్ నవీన్ రమేష్ శ్రీలత మాధవి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

ఆత్మకూరు మండల మహిళా మోర్చ అధ్యక్షురాలుగా శ్రీలత

Jaibharath News

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. డిఎంహెచ్ఓ. డాక్టర్ అప్పయ్య