Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

దామెర జై భారత్ వాయిస్
మెడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలనకై కాళేశ్వరంకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గమధ్యంలోని ఎన్.ఎస్.ఆర్ హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు.

Related posts

మద్యం తాగి వాహనాలు నడిపి కేసులు నమోదు చేస్తాం_ సీఐ సంతోష్

యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో ప్రభుత్వ జాప్యం సరికాదు

సీ ఎం చిత్ర పటానికి పాలాభిషేకం

Ashok