April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
: మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర పూజారులుఎండోమెంట్ రెవెన్యూ అధికారులు కలెక్టర్ దంపతులచే పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె వెంటతాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, సిఐ సంతోష్, ఈవోశేషగిరి జాతర చైర్మన్,శీలం రమేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ బోరిగoస్వామి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ.