Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు అనే రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి 11,000 వేల రూపాయలు విలువైన పూజాసామాగ్రి  వాటర్ ఫిల్టర్ ను శనివారం దేవాలయానికి బహుకరించారు. ఆలయపూజారి వేదాంతం నరసింహాచార్యులు,స్థానికులు రామా కుమారస్వామి,బండారు నరేందర్,కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.

Related posts

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

స్కూల్ యూనిఫాం సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నిర్బంధాలతో బీ.ఆర్.ఎస్ కార్యకర్తల్ని అణచలేరు