Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి సహిత శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే హైదరాబాద్ నగరానికి చెందిన ఆడెపు శ్రీనివాసరావు అనే రిటైర్డ్ సచివాలయ ఉద్యోగి 11,000 వేల రూపాయలు విలువైన పూజాసామాగ్రి  వాటర్ ఫిల్టర్ ను శనివారం దేవాలయానికి బహుకరించారు. ఆలయపూజారి వేదాంతం నరసింహాచార్యులు,స్థానికులు రామా కుమారస్వామి,బండారు నరేందర్,కర్ణకంటి రాంమూర్తి పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

కెసిఆర్ కు షాక్ ఇచ్చిన లోకసభ అభ్యర్థి .

టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు పరిష్కారం: బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా

Jaibharath News