Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో కార్యకర్తలతో కళ కళ

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని అమిలినేని కలుపుకుని వెళుతున్నారు. భోజనాలు కూడా వందల నుండి వేలాది మందికి పెరిగాయి. మూడు పూటలా వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నాయకుడి వద్దకు వెళ్లి కలుస్తున్నారు. దింతో అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

Related posts

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి

కళ్యాణదుర్గంలో పట్టా పగలే ద్విచక్ర వాహనం చోరీ

Gangadhar