Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

జై భారత్ వాయిస్
హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు  ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
మొత్తం 38,837 మంది విద్యార్థులకు 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులుప్రథమ సంవత్సరం రాసే విద్యార్థులు 19,528
ద్వితీయ సంవత్సరం రాసే విద్యార్థులు 19,309. హాజరు కానున్నట్లు తెలిపారు

Related posts

మద్దెలగుడెం లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటిఇంటికి ప్రచారం

Jaibharath News

agrampahad sammakka mini jathara అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం- వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

తిరుమలగిరి లో మహన్నదానం

Jaibharath News