Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలో  ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్  బుధవారం నాడు  తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం  ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు, గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మాడల్ స్కూల్ , కస్తూరిభా స్కూల్ పాఠశాలలో విధ్యార్థులకు గీసుకొండ మండలం కొనాయామాకులలోని గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంధ్రంలో  375 మంది విధ్యార్థులకు గాను ఎనిమిది మంది విధ్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండవ ల్యాంగ్వేజీ పరీక్షకు  హజరుకాలేదని తెలిపారు గీసుకొండ పోలీసులు బందొబస్తు నిర్వహించారు

Related posts

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి

Sambasivarao

పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Jaibharath News

ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి