Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ ‌
గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ కోసం విశ్వా ఫౌండేషన్ – అగ్నిహోత్ర ధర్మ సైనికులు గొంగ శ్రీనివాస్, వేణుగోపాల్ కోమటిసాలే సత్యనారాయణ మానవత్వంతో స్పందించి వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్నిహోత్ర టీమ్ సభ్యులు సింగిరెడ్డి కుమారస్వామి, గోనె వినయ్ కూమర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి