Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరిక్షలు మొదటిరొజు సాజావుగా జరిగాయి. వివరాలకు వెళ్ళితే గీసుకొండ మండలంలోని దర్మారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 240 మంది విధ్యార్ధులకు గాను 239 మంది విధ్యార్థులు హజరైనారని గీసుండ మండల విధ్యాశాఖ అధికారి సొమావారం నాడు  సత్యనారాయణ తెలిపారు. గీసుకొండ మండల కేంధ్రంలో 130 మంది విధ్యార్థులకు 130 మంది హజరైనారని తెలిపారు. మరియపురంలోని సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో 250 మందికి 250 మంది విధ్యార్థులు హజరైనట్ల చెప్పారు. పాఠశాలల పరిసర ప్రాంతంలో పోలీసులు 144 సెక్షను అమలు చేసినట్లు ఆయన తెలిపారు.

Related posts

ఆమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది

IHRFతెలంగాణ స్టేట్ సెక్రటరీగా లేదల్ల రవీందర్ నియామకం.