Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

జై భారత్ వాయిస్ సంగెం : సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామములోని సిద్ధార్థ హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. డిఈఒ గా పృద్వి, హెడ్ మాస్టర్ గా వీక్షిత్, ఇంచార్జిగా రిషిత, టీచర్లుగా వ్యవహరించారు. బోధనలో ఉత్తమ ప్రతిభగల పిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగారపు సుధాకర్, ఇంచార్జి ఫిజానాస్, టీచర్లు నాగమణి, వందన, స్వప్న, కవిత, మౌనిక, శాంత కుమారి, ప్రవళిక, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓస్ ధ్యేయం.. వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్.

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు     

మొంథా తుఫానుతో  పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి