April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

జై భారత్ వాయిస్ సంగెం : సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామములోని సిద్ధార్థ హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. డిఈఒ గా పృద్వి, హెడ్ మాస్టర్ గా వీక్షిత్, ఇంచార్జిగా రిషిత, టీచర్లుగా వ్యవహరించారు. బోధనలో ఉత్తమ ప్రతిభగల పిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగారపు సుధాకర్, ఇంచార్జి ఫిజానాస్, టీచర్లు నాగమణి, వందన, స్వప్న, కవిత, మౌనిక, శాంత కుమారి, ప్రవళిక, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Related posts

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం