జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం కొనాయమాకులలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బుధవారం నాడు పశుసంవర్ధక శాఖ వరంగల్ జాయింట్ డైరక్టర్ బాలక్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భవంగా ఆయన మాట్లాడుతూ పశువులని సకాలంలో టీకాలు వేయించుకొని రక్షించుకోవాలని సూచించారు వరంగల్ జిల్లాలో అన్ని పశు వైధ్య కేంద్రాల అధ్వర్యంలో అన్ని గ్రామాలలొ పశువులకు టికాలు వేయడం జరుగుతుందని పశువుల యాజమానులు ఈ అవకాశాన్ని ఉపయెగించుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ పశు వైధ్య అధికారి రమేష్ పశు సంవర్థక శాఖ సిబ్బంది పాల్గోన్నారు

previous post
next post