జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్ నాన్న గారైన ఆర్.ఎం.పి డాక్టర్ పోడేటి సంపత్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం సభ్యులు బుధవారం పల్లార్ గూడలో దశ దిన కర్మ సంధర్బంగా ప్రశాంత్ ను కలిసి పరామర్శించి,వారి ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో సంగెం మండల బీ.అర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,జాగృతి పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు మునుకుంట్ల చంద్రశేఖర్.ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిర్ర రాజు కుమార్,యూత్ ఉపాధ్యక్షులు న్యాల అశోక్ యాదవ్,చిర్ర సాంబరాజు,మండల యూత్ నాయకులు, అనిల్,ఇమ్మడి సుమన్,బొమ్మగాని రంజిత్,వడ్లకొండ శ్రావణ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

previous post