Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.- వరంగల్ పోలీసు కమీషనర్

విధుల పట్ల పోలీసులు అప్ర మత్తం గా వుండాలి-
వరంగల్ పోలీసు కమీషనర్
(జై భారత్ వాయిస్ -ఆత్మకూరు.) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు అప్రమత్తం గా ఉండాలని వరంగల్ పోలీసు కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఆత్మకూరు మండలం కటాక్ష పురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ రిజిస్టర్ ను పరిశీలించారు. స్థానిక సీఐ క్రాంతి కుమార్ తో మాట్లాడుతూ చెక్ పోస్ట్ లో పోలీసులు అలసత్వం వుండ వద్దని సూచించారు. నిరంతరం వాహనాలను పరిశీలించాలని చెప్పారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Related posts

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల!

సర్పంచి, ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్

Jaibharath News