Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో  సొమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావాలని, అందుకు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

Related posts

సాహిత్య పుట్టినరోజు సందర్భంగా వేడుకలు

Gangadhar

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు

Gangadhar

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

Jaibharath News