Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో  సొమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావాలని, అందుకు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

Related posts

తెలుగుదేశం పార్టీకి ఓటు భవిష్యత్తుకు బాట..

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేషన్

Jaibharath News

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

Jaibharath News