Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి జడ్పిటిసి కల్పనా కృష్ణమూర్తి గ్రామ పెద్దలు హాజరై తమ రాశి ఫలాల వివరాలను పండితులను అడిగి తెలుసుకున్నారు. దామెర మండల వ్యాప్తంగా ఉదయం నుంచి ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి వాతావరణం నెలకొంది.

Related posts

రామలింగేశ్వరుడికి మహా అన్నపూజ

Jaibharath News

దామెరలో చింతపండు నవీన్ గెలుపు కోసం ప్రచారం

Jaibharath News

ఉద్యోగ పరస్పర సహకార సంఘం అధ్యక్షులు గా చంద్రయ్య

Jaibharath News