Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి జడ్పిటిసి కల్పనా కృష్ణమూర్తి గ్రామ పెద్దలు హాజరై తమ రాశి ఫలాల వివరాలను పండితులను అడిగి తెలుసుకున్నారు. దామెర మండల వ్యాప్తంగా ఉదయం నుంచి ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి వాతావరణం నెలకొంది.

Related posts

మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత

BJP సభ్యత్వం నమోదులో భాగంగా హనుమకొండకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్

Sambasivarao