Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరిక

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం.కొమ్మాల గ్రామంలో  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే  ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  నలబై  కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్  రేవూరి. ప్రకాష్ రెడ్డి నివాసంలో సమక్షంలో పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు.  బస్కేమణి, బస్కే సాంబయ్య, కందుకూరి రమేష్, మామునూరి సుధాకర్, మామునూరి శ్రీనివాస్, తగరపు రాజు, తగరపు రఘు, మహేందర్,  సుధాకర్ పార్టీలో చేరారు
ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ సాయిలి ప్రభాకర్  మండల గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన 16 వ డివిజన్ అధ్యక్షులు

Sambasivarao

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది

టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు పరిష్కారం: బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా

Jaibharath News