జై భారత వాయిస్,కుందుర్పి
కుందుర్పి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనూతన కార్యాలయాలయంలో కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులసమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గం వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డాక్టర్ తలారి రంగయ్య హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని తెలుపుతూ. నాయకులు కార్యకర్తలు కలిసి మెలిసి ఉండాలని సమన్వయంతో కలసి పార్టీకి పని చెయ్యాలని కార్యకర్తలే పార్టీకి నమ్మకం బలం అని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి గ్రామం లో వారి వారి పోలింగ్ బూత్ లలో రోజుకు కనీసం 60 ఇండట్లను ఉదయం సాయంత్రం కూడా వెళ్లి మన ముఖ్యమంత్రి, 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు, వాలెంటీర్స్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కకుటుంబ నికి, పార్టీ లు చూడకుండా, అందించిన మన జగనన్న ప్రభుత్వం,సైనికుల్లా కష్టపడి పని చేసి పార్టీని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన. అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి_రంగయ్య పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత లు మాధినేని ఉమా మహేశ్వర నాయుడుబోయ తిప్పేస్వామిఈ కార్యక్రమం లో పార్టీ మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
