Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS ఆదేశాల మేరకు ఈరోజు బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద పాల వెంకటాపురానికి చెందిన అమర వీరరెడ్డిని అరెస్టు చేసి 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పరశురాముడు మరియు సిబ్బంది ఆ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా… అమరవీరరెడ్డి కర్నాటక నుండీ ద్విచక్ర వాహనంపై జిల్లాలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసి 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Related posts

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

ఏ ఆర్ తో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా మహేశ్వర

Jaibharath News

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News