Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి నాయకులు

జై భారత్వ వాయిస్ వరంగల్

పార్టమెంట్ ఎన్నికల నోటిపికేషన్ రావడంతో గ్రేటర్ వరంగల్ లో ప్రసిద్ది గాంచిన భద్రకాళి అమ్మవారిని బిజెపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ప్రచార రథాలకు అర్చకులతో వాహన పూజలు చేపించి రథాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ గారు, బిజెపి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మరావు, బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండెటి శ్రీధర్, వరంగల్ తూర్పు బిజెపి ఇంచార్జీ ప్రదీప్ రావు,మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి,పార్లమెంటరీ ప్రబారి మురళిధర్,పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి,జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.