Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జై భారత్ వాయిస్ పరకాల
పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించారు.పార్టీలో చేరినవారిలో మంగలపల్లి రాజయ్య,కుమారస్వామి,నగేష్,రమేష్ తదితులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుదన్ రెడ్డి,నాయకులు ఆముదాలపల్లి అశోక్,పల్లెబోయిన రాజు, ఆలేటి రవీందర్,బుర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా

కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

టిపిసిసి అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ ను కలిసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

Sambasivarao