Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జై భారత్ వాయిస్ పరకాల
పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించారు.పార్టీలో చేరినవారిలో మంగలపల్లి రాజయ్య,కుమారస్వామి,నగేష్,రమేష్ తదితులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుదన్ రెడ్డి,నాయకులు ఆముదాలపల్లి అశోక్,పల్లెబోయిన రాజు, ఆలేటి రవీందర్,బుర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

పెద్దపూర్,లింగమడుపల్లి లో బిజెపి నేతలు గడపగడపకు కరపత్రాల పంపిణీ

Jaibharath News

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన