Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పులుకుర్తి లోశ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ భక్తాoజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి

మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం!

Jaibharath News