Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు వరంగల్ చౌరస్తాలో మూలికా సహిత మధుర పోషకాలతోకూడిన మజ్జిగ వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నాగ దోషాలు, కాల సర్ప దోషాల ఫలితాలను తీసేసి వాటి నుంచి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే విధంగా చేసి వారి ఆశీస్సులను అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులుఅందచేశారు.నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి అభిమానులను అభినందించి ఆశీస్సులు అందజేశారు.

Related posts

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి