Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా ఊకల్ లోని శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు వరంగల్ చౌరస్తాలో మూలికా సహిత మధుర పోషకాలతోకూడిన మజ్జిగ వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నాగ దోషాలు, కాల సర్ప దోషాల ఫలితాలను తీసేసి వాటి నుంచి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే విధంగా చేసి వారి ఆశీస్సులను అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులుఅందచేశారు.నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి అభిమానులను అభినందించి ఆశీస్సులు అందజేశారు.

Related posts

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ

ఖిలా వరంగల్ ల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి