Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు

జై భారత్ వాయిస్ దుగ్గొండి

జై భారత్ వాయిస్ దుగ్గొండి
తెలంగాణలో ఇటీవల విడుదలైన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలొని మందపల్లి పాఠశాలనుండి6గురు విద్యార్థులు మొదటి పేజ్ లో సీటు అర్హత సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి తెలిపారు ఈసందర్భంగా సీటు సాధించిన చిన్నారులను పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల నుండి ఏడుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా అందులో ఏసిక శ్రీరామ్, పుట్టపాక యశ్వంత్, రేవూరి పూజిత, తుమ్మలపల్లి అశ్లేష, కనుకుల కిరణ్మయి మరియు కూనమల్ల వైష్ణవి అనే ఆరుగురు చిన్నారులు సీట్లు సాధించినట్లు మరొక విద్యార్థికి కూడా రెండు ఫేజ్ లో సీటు వస్తుందని తెలిపారు.

Related posts

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

కామారెడ్డి డిక్లరేషన్ తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News