Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆంజనేయస్వామినిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అభిషేక పూజాదులు నిర్వహించి ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు మెంతుల రాజు, పెరుక సత్యం, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గన్ను సతీష్,ఓబిసి మండల అధ్యక్షులు పెంచాల జగన్,యువ మోర్చా జిల్లా కోశాధికారి సూర చందర్, పెరుక శీను, పెరుక వేణు, ఈదునూరి పవన్, ఈదునూరి రాకేష్,ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు

Related posts

దామెరలో మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారం

Jaibharath News

ఆత్మకూరు లో బీరన్న ప్రతిష్టాపన మహోత్సవం.

పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు