Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

బీజేపీ కి ఎన్నికల కమీషన్ నోటీసు

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్‌‌లోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఈసీ స్పందించింది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని బీజేపీని ఆదేశించింది. ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఏప్రిల్ 29లోపు వీరందరూ సమాధానం చెప్పాలని సూచించింది.

Related posts

నర్మద పుష్కరాలు-2024 ఎప్పుడంటే         

బాత్రూమ్ లోకి స్నానాకి వెళ్ళిన వ్యక్తి భయంతో బయిటికి పరుగులు

300 యూనిట్ల కరెంటు ఫ్రీ – కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్