Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

పెద్దాయనకు పాతాభివందనం చేసిన అమిలెనేను సురేంద్రబాబు

పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు

జై భారత వాయిస్,,,కుందుర్పి

అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా….ఆ పార్టీ జండా అన్నా చాలామందిలో ఊహించని విధానా పూనకాలువస్తాయి ఈ సందర్భంలో ఆదివారం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామానికి ఎన్నికల ప్రచారం వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుశ్రీరంగప్ప అనే 7 పదులు వయసు దాటిన ఓ పెద్దాయన కనిపించాడు. అతన్ని దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో ఆ పెద్దాయన ఎగిరి గంతేశాడు. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ముందు ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు
సందర్భంలో పెద్దాయనకు పాదాభివందనం చేసుకున్న సురేంద్ర బాబును చూసి అక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలoదరూ ఆశ్చర్యపోయారు. పెద్దలంటే గౌరవం వినయం విధేయతా ఉన్న సురేంద్రబాబుకు మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు

Related posts

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Jaibharath News

డిప్యూటీ సీఎం పవన్ నో కలిసిన ఆర్డిఓ రాణి సుస్మిత

Gangadhar

నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి