Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

చంద్రబాబు నాయుడిని గెలిపించాలని బూతు కన్వీనర్ సిద్ధం

చంద్రబాబు నాయుడిని గెలిపించాలని బూతు కన్వీనర్ సిద్ధం

జై భారత వాయిస్,,కుందుర్పి

ఈ రోజు కుందుర్పి మండలకేంద్రం బోయ వీధి, కూరాకుల వీధి లో బూత్ (నెంబర్ 180)కన్వీనర్ మాల మర్రిస్వామిఆధ్వర్యంలో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంలో చింతపండు కొట్టె కూలీలు, ఇతరులు ఈ సారి మేమూ మా కుటుంబ సభ్యులు టీడీపీకే ఈసారి ఖచ్చితంగా ఓటు వేస్తామని ముక్తకంఠంతో చెప్పారు బోయగిరిలో టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఈ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ప్రచారం చేయడం జరిగినది అదేవిధంగా టిడిపి తరపున ఈ సందర్భంగా కూలి పని చేసుకుంటూ బూత్ కన్వీనర్ వార్డ్ మెంబర్గా 180 కన్వీనర్లు మండల కేంద్రంలో సభ్యులతో పాటు అందరూ కలిసి కురుబగిరి బోయగిరి రెండు ఏరియాలో ప్రచారం చేయడం జరిగినది అదేవిధంగా తప్పకుండా మేము టిడిపికి ఓటు వేసి గెలిపించి తీరుస్తామంటున్న టిడిపి బూతు కన్వీనర్ సెల్లోరు రంగనాథ్ ఈ ప్రచారం చేయడం జరిగినది,,

Related posts

మంచీనీటికొసం ఖాళి బిందెలతో నిరసన

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

Jaibharath News

పౌర సరఫరాచౌక ధాన్య డిపో ప్రారంభం

Gangadhar