Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

జై భారత్ వాయిస్ భాగ్యనగరం
గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. కిషన్ రెడ్డి వారికి బిజెపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. గందెనవీన్ గతంలో బిజెపి పార్టీలో పనిచేశారు. కార్పోరేషన్ ఎన్నికలముందు బిఆర్ఎస్ గూటికి వెళ్ళి ఆయన సతిమణి కల్పన కార్పోరేటర్ గెలిచారు.తిరిగి నేడ నవీన్ దంపతులతోపాటు బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు

Related posts

బీసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్స్ ధ్యేయంగా ముందుకు సాగుదాం:

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

Khelo india tribal sports ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ రెజ్లర్లు.