April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 42వ డివిజన్కు చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం నాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్ధన్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత పెట్టిన మున్సిపల్ కమిషనర్ జొనా

రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు   ఎస్సై  కొంక అశోక్

కులగనన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి చాపర్తి కుమార్ గాడ్గే