Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి మండలంలో భారీగా వైసిపికి షాక్

కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్.

జై భారత వాయిస్ కుందుర్పి

ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 52 కుటుంబాలు
మాలయనూరు గ్రామం నుంచి 12 కుటుంబాలు టీడీపీలో చేరిక
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు
కుందుర్పి మండలం మాలయనూరు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు.కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన 52 కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. మహిళలు అధిక సంఖ్యలోపార్టీలోకి చేరారు..

Related posts

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News

వీరబ్రహ్మేంద్ర రథోత్సవ స్వామి ఘనంగా ఊరేగింపు

Jaibharath News

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

Jaibharath News