Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ధర్మ తేజ సమక్షంలో నాలుగు కుటుంబాల చేరక

మహిళలంతా టిడిపి వైపే…

-ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్. సునీత, ఎ. సునీత వైసీపీని వీడి టిడిపిలోకి ధర్మతేజ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలోనే మనం రాబోతున్నామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు

Related posts

త్వరలో కేపీఎల్ క్రికెట్ ప్రారంభిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar

లక్ష్మీకాంతప్ప వారి కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం

Gangadhar

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

Jaibharath News