Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

జోరుగా వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం

జై భారత వాయిస్, కుందుర్పి

కంబదూరు మండల కేంద్రంలో పలు వార్డులలో సోమవారం వైసిపి నాయకులు ,కార్యకర్తలు కళ్యాణదుర్గం వైకాపా ఎంఎల్ఏ అభ్యర్తి డాక్టర్ తలారి రంగయ్య,అనంతపురం పార్లమెంటు అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ లను మే 13న సోమవారం నాడు జరిగే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టితో గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామని మద్దతు గా 4వ వార్డు లోని బూతు నెంబర్ -231 లోని నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్య్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బేల్డారి హనుమంతరాయుడు, వార్డ్ మెంబర్ కావేరి రమేష్, జూల రామకృష్ణ, యాట్రాయప్ప గారి జెసిబి గోవిందు, జూల మల్లికార్జున, P.బాబు, అనిల్, నాగార్జున, బాబు ,ధన ,నరేంద్ర , డీలర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News