April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి వేములవాడ రాజన్న సన్నిధానానికి రాలేదు కానీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా వేములవాడ రాజన్న సన్నిధానానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అక్కడ కొడెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలకు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు

Related posts

తిరుపతి తిరుమల లో భక్తుల రద్దీ-సర్వదర్శనానికి 18 గంటల సమయం

మేడారం వచ్చే భక్తులకు అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు : మంత్రి కొండా సురేఖ

రథసప్తమి వేళ  భక్తులకు ప్రసాదంగా పెన్నుల పంపిణీ