Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి వేములవాడ రాజన్న సన్నిధానానికి రాలేదు కానీ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా వేములవాడ రాజన్న సన్నిధానానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అక్కడ కొడెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలకు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు

Related posts

ఘనంగా ముగిసినశ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు

నేటి పంచాంగం

పంచకూట శివాలయ పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం-ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి.