Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రామలింగేశ్వరుడికి మహా అన్నపూజ

జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లాదామెర మండలం ఊరుగొండ లోని శ్రీ భవానీ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయం లో అక్షయ తృతీయ ను పురస్కరించుకొని మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం స్వామి వారికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని అన్నము, పూల దండలతో అలంకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కుల రాణి, రవీందర్, కౌడగని వేణుగోపాల రావు, వేణుమాధవ్ రెడ్డి, నాగరాజు, అర్చకులు పచ్చల ఉపేందర్ శర్మ, వచ్చునూరు శరత్ శర్మ, శ్రావణ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్మీపురం బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News